- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగార్జునసాగర్: కమలా నెహ్రూ హాస్పిటల్ పాత భవనంలో కోవిడ్-19(కరోనా) టెస్టింగ్ సెంటర్ను ఎమ్మెల్యే నోములు నర్సింహయ్య ప్రారంభించారు. అనంతరం రాపిడ్ టెస్ట్ కిట్ల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వినియోగం అత్యవసరం అన్నారు. వీటి ద్వారా 30 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుందన్నారు. అనంతరం విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
Next Story