- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హాలియా: గతేడాది అకాల వర్షాలకు తెగిన చెరువు కట్టలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మంగళవారం నిడమనూరు మండల పరిధిలోని వెంగన్నగూడెం చెరువును గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతేడాది కురిసిన అకాల వర్షాలకు తెగిన చెరువు కట్టను వెంటనే పునర్:నిర్మాణం చేపట్టాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేశారు. లేనట్లయితే రైతులు తీవ్ర నష్ట పోవాల్సి వస్తుందని అన్నారు. రోడ్డు నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలని గ్రామస్తులు కోరగా, అధికారులతో మాట్లాడి హామీ ఇచ్చారు.
Next Story