- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి యశ్వంతాపుర్ మాజీ సర్పంచ్ సుశీలమ్మ మధ్య వివాదం ముదురుతోంది. జనగామ మురుగునీటిని స్వచ్ఛమైన నీరుపారే యశ్వంతాపుర్ చెరువు వాగులోకి వదలొద్దని రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామస్తులు బంద్ నిర్వహించి ఎమ్మెల్యే ఆక్రమించి నిర్మించిన ప్రహరీని కూల్చివేశారు. శనివారం సైతం వివాదం చోటుచేసుకుంది. గ్రామస్తులకు వ్యతిరేఖంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేలపై పడుకొని నిరసన తెలిపారు. ఫిల్టర్ చేసిన నీటిని వాగులోకి తరలిస్తామంటే అడ్డుకోవడం సమంజసం కాదని మాజీ సర్పంచ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా యశ్వంతాపుర్ మాజీ సర్పంచ్ సుశీలమ్మది కూడా టీఆర్ఎస్ పార్టీనే కావడం గమనార్హం. ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే భూకబ్జాను అడ్డుకోవడంతో గ్రామస్తులంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంతకూ అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలియాలంటే ఈ కింది వీడియోను చూడండి.