- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అల్వాల్: హైదరాబాద్ నగరంలో బోనాలు ఉత్సవాలు అంబరాన్నంటాయి. రెండ్రోజులుగా నగరం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఇందులో భాగంగా సోమవారం గోషామహాల్ అమ్మవారి ఫలహారం బండి ఉరేగింపు అట్టహాసంగా జరగింది. ఈ ఊరేగింపులో ముఖ్య అతిథిలుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని, ఎమ్మెల్యే మైనంపల్లి కళాకారులతో పాటు డాన్సులు చేసి ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాస్ డాన్స్ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
Next Story