- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోనున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పనుల తీరును ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా చెరువులు, కుంటల్లో నీరు నింపేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. తద్వారా చిన్న, సన్నకారు రైతులందరికీ సులభంగా సాగు నీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story