జోగిపేటలో ఎమ్మెల్యే క్రాంతి పర్యటన

by  |
జోగిపేటలో ఎమ్మెల్యే క్రాంతి పర్యటన
X

దిశ, మెదక్: ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ బుధవారం జోగిపేటలో పర్యటించారు. లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. పలుచోట్ల వాహనాలను ఆపి బయటకు ఎందుకు వచ్చారో అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని కోరారు.

Tags: MLA Kranti, visited, jogipet, lockdown, medak

Next Story