- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ బుధవారం జోగిపేటలో పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. పలుచోట్ల వాహనాలను ఆపి బయటకు ఎందుకు వచ్చారో అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. లాక్డౌన్ ముగిసే వరకు ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని కోరారు.
Tags: MLA Kranti, visited, jogipet, lockdown, medak
Next Story