- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆందోల్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆందోల్లోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆందోల్-జోగిపేట మున్సిపల్, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Next Story