- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చేపలు పట్టిన ఎమ్మెల్యే
by Sridhar Babu |

X
దిశ, పాలేరు:
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాధారంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. అనంతరం గ్రామంలో ఉన్న వాగును పరిశీలించారు. వాగులో చేపపిల్లలు పడుతున్న వారితో సరదాగా కలిసి ఉపేందర్ రెడ్డి గాలం విసిరి చేపలు పట్టారు. వరద వస్తున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సూచించారు.
Next Story