- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలేరు:
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాధారంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. అనంతరం గ్రామంలో ఉన్న వాగును పరిశీలించారు. వాగులో చేపపిల్లలు పడుతున్న వారితో సరదాగా కలిసి ఉపేందర్ రెడ్డి గాలం విసిరి చేపలు పట్టారు. వరద వస్తున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సూచించారు.
Next Story