- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఇల్లందు: కరోనా సోకి హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్న జర్నలిస్టు శ్రావణ్రెడ్డిని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రావణ్ రెడ్డి యోగక్షేమాలను, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తనకు వెంటనే తెలియజేయాలని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శలో ఆమె వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు బర్మావత్ సీతారాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Next Story