- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భూపాలపల్లి: ప్రజల క్షేమం కోసమే దేవి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రజల క్షేమం కోసం దేవి నవరాత్రి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు మహా చండీయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు గండ్ర వెంకటరమణా రెడ్డి, జ్యోతి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు.
Next Story