- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ పార్టీ చాలా గొప్పదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు తన గెలుపు కోసం చాలా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు ఆహారం, నిద్ర మాని ప్రచారం నిర్వహించి తన గెలుపులో కీలక పాత్ర పోషించారన్నారు. నిజంగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను హుజురాబాద్ ఉప ఎన్నికలో చూశానని, ఇది ఒక బీజేపీలోనే సాధ్యమైతదని తనకు అనిపించిందని ఈటల అన్నారు. ‘ నా రాజకీయ అనుభవంతో చెబుతున్నా.. బీజేపీలో కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు’ అని ఈటల తెలిపారు.
Next Story