- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కరోనా వైరస్ నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. రుద్రారం, లక్డారం, చిట్కుల్, పోచారం తండా, బాచుగూడెం, రామేశ్రరం బండ, ఇంద్రేశం, ఐనోల్, చిన్నకంజర్ల, పెద్దకంజర్ల గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎమ్మార్వో, ఎంపీడీఓ, పోలీస్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
tags : patancheru MLA mahipal reddy, emergency meeting, Coronavirus, medak
Next Story