- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమాన్ని తెలంగాణలో అమలు చేస్తుమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం తాటికల్ సహకారం బ్యాంకులో రూ.25 వేల పంట రుణాల మాఫీ చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ సంస్కరణలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మొదటి విడతలో రూ.25వేలు తీసుకున్న రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేశామన్నారు. రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు సంబంధించి నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామన్నారు.
Next Story