- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పరకాల: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన సిరికొండ మధుసూదనా చారిని గురువారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హైదరాబాద్ లో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యే వెంట నడికూడ మండల జెడ్పీటీసీ కోడేపాక సుమలత కరుణాకర్, టీఆర్ఎస్ నాయకులు పాడి వివేక్ రెడ్డి, కోడేపాక సమ్మయ్యలు ఉన్నారు.
Next Story