- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: ప్రజాప్రతినిధులు సమిష్టిగా మండల అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం నడిగూడెం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు…
ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు రైతులకు అణగారిన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, దేశంలోనే నెంబర్ వన్గా ముందుకు పోతున్నామని అన్నారు. అభివృద్ధి పథకాల పంపకాల్లో అధికారుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
Next Story