శంకరంపేట్‌లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

by  |
శంకరంపేట్‌లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
X

దిశ, మెదక్: శంకరంపేట్ పట్టణంలో వరి కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయ రామరాజు, పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మండల నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags: narayana khed mla, mahareddy bhupal reddy, crop buy centre, shankarampet, corona, virus,


Next Story