- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో టాస్క్ ఆధ్వర్యంలో విద్యార్థులు నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు టాస్క్ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణ అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు, ఓల్డ్ సిటీలో కూడా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.
పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతంగా ఉందన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న నేపథ్యంలో నాలుగు నుంచి ఐదు గంటలు ఉచితంగా వైఫై సేవలు అందజేయాలని సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు 30% రాయితీ ఇవ్వడం అభినందనీయమన్నారు.
Next Story