మిథున్ చక్రవర్తికి వై ప్లస్ కేటగిరి భద్రత..

by  |
మిథున్ చక్రవర్తికి వై ప్లస్ కేటగిరి భద్రత..
X

దిశ, వెబ్ డెస్క్ : నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి.. కేంద్ర హోంశాఖ ‘వై ప్లస్’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రత కల్పిస్తున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. బెంగాల్‌లో ఎన్నికల వేళ మిథున్ చక్రవర్తి.. బీజేపీలో చేరారు.

Next Story

Most Viewed