- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ వైపు వృథా.. మరోవైపు వ్యథ
by Shyam |
<p> రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ శివారులోని కమ్మదనం రోడ్డు వద్ద మిషన్ భగీరథ పైపులు లీక్ అయ్యాయి. దీంతో రెండు వేరు వేరు చోట్ల నీరు వృథాగా పోతున్నాయి. ఓ వైపు నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో నీటిని వృథా చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.</p>

X
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ శివారులోని కమ్మదనం రోడ్డు వద్ద మిషన్ భగీరథ పైపులు లీక్ అయ్యాయి. దీంతో రెండు వేరు వేరు చోట్ల నీరు వృథాగా పోతున్నాయి. ఓ వైపు నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో నీటిని వృథా చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
Next Story






