- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన చిన్నారి సౌమ్య కథ విషాదాంతంగా ముగిసింది. ఎల్లారెడ్డి మండలం మత్తమాల నిజం సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో సౌమ్య మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఇంటి ఆవరణంలో ఆడుకుంటున్న సౌమ్య కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, చిన్నారి మృతదేహం నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో కనిపించడంతో తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story