- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఎన్ఎస్పీ కాలువలోకి ఈతకు వెళ్లిన గంధం వాసు, తెల్లకుల హర్షవర్ధన్లు గల్లంతయ్యారు. దీంతో వీరిద్దరి మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Next Story