- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ముంబై: తౌక్టే తుఫాన్ కారణంగా ముంబై తీరానికి పదుల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో చిక్కుకున్న పీ305 బార్జ్ మునిగిపోవడంతో దానిపైనున్న వారికోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 49 మంది మృతదేహాలు లభ్యమైనట్టు భారత నావికాదళం వెల్లడించింది. పీ305 బార్జ్, వరప్రభ టగ్ బోట్ నుంచి మిస్ అయిన 37 మందికోసం ఇంకా గాలిస్తున్నట్టు తెలిపింది. కనీసం మరో మూడు రోజులైనా సెర్చ్ ఆపరేషన్ చేపడుతామని ఇండియన్ నేవీ కమాండర్ అజయ్ ఝా వివరించారు.
Next Story