- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని డ్యాం కంట్రోల్ రూమ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం డ్యాం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడా ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచరియలు విరిగిన ప్రదేశంలో జలవనరుల శాఖ ఉద్యోగులు, ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది, పర్యాటకులు తిరుగుతుంటారు. ఘటనాస్ధలిలో కొండచరియలకు రక్షణ కంచెను ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
Next Story