మిర్చి ఘాటెక్కింది!

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీబ్యూరో : గుంటూరు జిల్లాలోని మిర్చి యార్డులో బుధవారం క్వింటా ధర రూ.36 వేలు పలికింది. ఇది యార్డు చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన రైతు ప్రసాదరెడ్డి నుంచి డబ్బీ బేడిగ రకం క్వింటా మిర్చిని అధికారులు రూ.36 వేలకు కొనుగోలు చేశారు.</p>

మిర్చి ఘాటెక్కింది!
X

దిశ, ఏపీబ్యూరో : గుంటూరు జిల్లాలోని మిర్చి యార్డులో బుధవారం క్వింటా ధర రూ.36 వేలు పలికింది. ఇది యార్డు చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన రైతు ప్రసాదరెడ్డి నుంచి డబ్బీ బేడిగ రకం క్వింటా మిర్చిని అధికారులు రూ.36 వేలకు కొనుగోలు చేశారు.

Next Story