- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: బ్యూటిఫుల్ మీరా రాజ్పుత్ నెటిజన్లపై ఫైర్ అయింది. బాడీ పార్ట్స్పై కామెంట్ చేసిన ట్రోలర్స్కు సరికొత్త పద్ధతిలో సమాధానం ఇచ్చింది. ఇటీవల మీరా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని పిక్స్ అభిమానులతో పంచుకుంది. ఇందులో ఒక ఫొటోలో సాయంత్రం వేళ సముద్రతీరాన నిలబడిన బ్యూటీ.. సూర్యునిపై క్లిక్ చేయగానే మాయమైపోయినట్లు చూపించింది. మరో పిక్లో చెప్పులు, షూ ధరించి కనిపించింది.
ఈ క్రమంలో తన పాదాలపై కన్నేసిన నెటిజన్లు.. ‘పాదాలకు ఏమి జరిగింది? శరీరంలోని మిగిలిన భాగాల కంటే పాదాలు ఎందుకు ముదురు రంగులో ఉన్నాయి?’ అని ప్రశ్నించారు. కాగా ట్రోలింగ్కు ప్రతిస్పందనగా.. ‘ఎల్లప్పుడూ నా పక్కన ఉన్నందుకు నా చేతులకు ధన్యవాదాలు. నా కాళ్లు నిరంతరం నాకు మద్దతునిస్తాయి. నా వేళ్లు లెక్కించడానికి సహకరిస్తాయి. నా పాదాలు నన్ను బలంగా నిలబెట్టినందుకు ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం విశేషం. ఇక మీరా ప్రస్తుతం భర్త షాహిద్ కపూర్, పిల్లలతో కలిసి దుబాయ్లో ఎంజాయ్ చేస్తోంది.
వీడియో కోసం దీన్ని క్లిక్ చేయండి
- Tags
- Mira Rajput