- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో లారీని ఆటో ఢీ కొని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని గూడూరు మండలం మర్రిమిట్టలో శుక్రవారం చోటుచేసుకుంది. తాజాగా దీనిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్పందించారు. రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేగాకుండా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
Next Story