మొక్కలు నాటిన మంత్రులు.. ఎక్కడెక్కడా అంటే..?

by  |
మొక్కలు నాటిన మంత్రులు.. ఎక్కడెక్కడా అంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హరితహారం 6వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుండిగల్, బోయగూడలో మొక్కలు నాటారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్లు మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed