- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ప్రజలకు పిలుపు నిచ్చారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మంత్రులు మొక్కలు నాటారు. ప్రతి శుభ సందర్భంలో ప్రజలు ఒక మొక్క నాటాలని సూచించారు.
Next Story