- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: అమిర్పేటలోని 6 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని.. 50 పడకలుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. రూ. 2.58 కోట్ల రూపాయలతో దీనికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న పనుల పురోభివృద్ధిని మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఏప్రిల్ 15 వరకు హాస్పిటల్ ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతానికి రెండు అంతస్థుల్లో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని.. అవసరమైతే మరో 3 అంతస్థుల్లో కూడా నిర్మాణం చేపడుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
Tags: etala rajendar, talasani, hospital, upgrade, ameerpet
Next Story