- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బాల్కొండ: రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ ఏజెన్సీ బోర్డు మెంబర్ గా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్కల్ కి చెందిన వేల్పూర్ సంజీవ్ రెడ్డి ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి సంజీవ్ రెడ్డి కి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనతరం మంత్రి నియామాక జి.ఓ కాపీని సంజీవ్ రెడ్డికి అందజేశారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రైతుల పక్షాన మీ సేవలు ఉపయోగపడేలా కృష్జి చేయాలని మంత్రి అన్నారు.
Next Story