- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైవేపై వలస కార్మికులతో మంత్రి వేముల ముచ్చట్లు
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తమ సొంతూళ్లకు ప్రయాణమైన వలస కార్మికులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చటించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ వద్ద హైవేపై ఉన్న వలస కార్మికుల బాగోగులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే, వారి భోజన సదుపాయాలపై ఆరా తీశారు. కాగా, గత మూడు రోజులుగా మంత్రి వేముల తన సొంత ఖర్చులతో వలస కార్మికులకు భోజనం పెట్టి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర బార్డర్ […]</p>

X
దిశ, నిజామాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తమ సొంతూళ్లకు ప్రయాణమైన వలస కార్మికులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చటించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ వద్ద హైవేపై ఉన్న వలస కార్మికుల బాగోగులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే, వారి భోజన సదుపాయాలపై ఆరా తీశారు. కాగా, గత మూడు రోజులుగా మంత్రి వేముల తన సొంత ఖర్చులతో వలస కార్మికులకు భోజనం పెట్టి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర బార్డర్ వరకు వలస కార్మికులను తరలిస్తున్నారు.
Next Story






