- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని హిందూ దేవాలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి పోలీసు అధికారులతో విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ప్రతిపక్షాలు, హిందూత్వ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటంతో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రామతీర్థం, ఇతర ఆలయాల్లో భద్రత, నిందితుల పట్టివేతపై మంత్రి సమక్షంలో సమీక్ష కొనసాగుతోంది.
Next Story