- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: కొండపోచమ్మ రిజర్వాయర్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కళ్లలో ఆనందం చూడటానికే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. కేవలం 18 నెలల్లో కొండపోచమ్మ పంపు హౌస్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు. భారతదేశం ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు వేయాలని మంత్రి కోరారు.
Next Story