- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఇటీవల మరణించిన సినీనటుడు నర్సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పరామర్శించారు. కోఠిలోని నర్సింగ్ యాదవ్ నివాసానికి వెళ్లి నర్సింగ్ యాదవ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. నర్సింగ్ యాదవ్ కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
Next Story