- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నాలాలు, చెరువులపై తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పాపాలు చేసిన నేతలే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల పాపం కడగాలంటే లక్ష ఇళ్లు తీసేయాలి.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్ మొత్తం తిరిగిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. కేంద్రానికి బాధ్యత ఉంటే ప్రధాని మోడీ.. తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలన్నారు.
Next Story