- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన కుటుంబ సభ్యులను ఆదివారం రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తదితర ప్రముఖులు పరామర్శించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మరణించడంతో కేకేతో పాటు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, క్రాంతి కుమార్, డాక్టర్ మెతుకు ఆనంద్, ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజు, కమిషనర్, అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ, ప్రముఖ పారిశ్రామిక వేత్త మన జీవన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ తేజస్వి వందనాలు తదితరులు మంత్రి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శాంతమ్మ సమాధి వద్ద పుష్పగుచ్ఛములు ఉంచి నివాళులు అర్పించారు.
Next Story