- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్ నగర్: జిల్లా వాసులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూ టౌన్ చౌరస్తా వద్ద మంత్రి.. లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అని వాహనదారులను ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో, కార్లను, బస్సులను పరిశీలించారు. మాస్క్ లు ధరించడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన 40 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఎంపీపీ కార్యాలయంలో అందజేచేశారు.
Next Story