- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జమ్మికుంట: అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని.. ఇందులో భాగంగానే గీత కార్మికులకు పన్నులు రద్దు చేసి, ఎక్స్గ్రేషియా పెంచామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గౌడ ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల హయాంలో గౌడన్నల పరిస్థితి దయనీయంగా ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. గౌడ వర్గానికి 15 శాతం వైన్ షాపులు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
Next Story