- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ డిటెక్షన్ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని కలెక్టర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సహకారంతో ఈ డిటెక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అయినా ఎవరికీ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతున్న కారణంతోనే లాక్డౌన్ సడలింపులు చేయలేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
tag: Minister srinivas goud, open, Detection Center, mahabubnagar
Next Story