- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోనే రైతుబంధు కార్యక్రమం మరెక్కడా లేదని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. పల్లెలు బాగుండాలి..పేదలు అభివృద్ది చెందాలని సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ పనులు త్వరలోనే పూర్తవుతాయని వెల్లడించారు.
Next Story