- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
X
దిశ, వనపర్తి : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ BR అంబేడ్కర్ వర్ధంతి పురస్కరించుకొని మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి నివాళిలర్పించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలోనీ చిత్ర పటానికి, అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమ సమాజ సాధన కోసం నిరంతరం కృషి చేసి,పేద బడుగు బలహీన, వెనుకబడిన ప్రజల అభ్యున్నతికి కోసం అహర్నిశలు తపించిన గొప్ప వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేడ్కర్ అనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, తెరాస పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, కార్యదర్శి ఆవుల రమేష్, మైనారిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు..
Next Story