- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహాబూబాబాద్: మహాబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, లేనట్లయితే రైతు పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
రైతు పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, ప్రభుత్వ మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల, వ్యవసాయ రంగం పై అవగాహన లేని వారు రాష్ట్రంలో బీజేపీ కి అధ్యక్షుడు కావడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఉద్యమాలు ద్వారా నే బీజేపీ మెడలు వంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Next Story