పేద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ

by  |
పేద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ
X

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న 400 నిరుపేద ముస్లింలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ యూసుఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story