- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న 400 నిరుపేద ముస్లింలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ యూసుఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story