- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ భయం నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించిందని వస్తున్న వార్తలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్లను నమ్మి తల్లిదండ్రులు అయోమయం చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని మంత్రి మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలను అనుసరించాలని మరోసారి ఆదేశించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పిలుపునిచ్చారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఆదేశించారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దు.@TelanganaCMO @KTRTRS
— SabithaReddy (@SabithaindraTRS) November 30, 2021
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.
- Tags
- corona