- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి నిమ్మగడ్డ రమేష్కు హైకోర్ట్ షాకిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేష్ స్పందిస్తూ డీఐజీకి లేఖరాశారు. మంత్రి పెద్దిరెడ్డి ఈనెల 21వరకు ఇల్లు కదలకుండా ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ ఆదేశాలపై పెద్దిరెడ్డి హైకోర్ట్ ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్ట్.. ఎస్ఈసీ ఇచ్చిన హౌస్ అరెస్ట్ ఆదేశాలు చెల్లవని కొట్టిపారేసింది. కానీ పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడొద్దంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్ట్ సమర్ధిస్తూ తీర్పిచ్చింది.
Next Story