- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపు ఉండకపోవచ్చు : పెద్దిరెడ్డి
<p>ఏపీ రాజధాని వివాదంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ విషయమై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ఈ విపత్కర సమయంలో రాజధాని తరలింపు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. దీనిపై పరిస్థితులు అనుకూలించిన తర్వాత, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా మూడు రాజధాను అంశాన్ని ప్రస్తావించామని తెలిపారు.</p>

X
ఏపీ రాజధాని వివాదంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ విషయమై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ఈ విపత్కర సమయంలో రాజధాని తరలింపు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. దీనిపై పరిస్థితులు అనుకూలించిన తర్వాత, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా మూడు రాజధాను అంశాన్ని ప్రస్తావించామని తెలిపారు.
Next Story






