- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం రాత్రి బైక్పై తిరుగుతూ దర్శించుకున్నారు. మోటార్ బైక్పై కూర్చొని మంత్రి వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే.. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా మంత్రి నిరంజన్ రెడ్డి బుల్లెట్ బండిపై వినాయకుల దర్శణానికి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Next Story