- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని చెప్పుకొచ్చారు. పులివెందుల, విజయవాడ ఇప్పుడు రాజధాని కావచ్చు. రేపు మరో ప్రాంతం రాజధాని కావచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అదే రాజధాని.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నాం. రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదంటూ మేకపాటి గౌతంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మూడు రాజధానులకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గౌతమ్రెడ్డి అన్నారు.
Next Story