ఆయన దళితుల పాలిట దేవుడు : మంత్రి మల్లారెడ్డి

by  |
ఆయన దళితుల పాలిట దేవుడు : మంత్రి మల్లారెడ్డి
X

దిశ, కంటోన్మెంట్: బహుముఖ ప్రజ్ఞాశాలి, దళితుల పాలిట దేవుడు, డా.బి.ఆర్.అంబేద్కర్ చూపిన మార్గంలో సమాజ సేవ చేసిన నంది ఎల్లయ్య మన మధ్యలో లేకపోవడం అత్యంత బాధాకరమని కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజా సేవలో తన జీవితాన్ని పావనం చేసుకొన్న మహనీయుడు మొత్తం 5 సార్లు దిగువ సభకు, రెండు సార్లు ఎగువ సభకు ఎం.పి. గా ప్రాతినిథ్యం వహించిన ఏకైక దళితుల ఆశాదీపం భువిని వదిలి, దివికి చేరడం విచారించదగ్గ విషయమని, వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు తెలియచేశారు.

Next Story

Most Viewed