- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కంటోన్మెంట్: కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి మర్డపోర్డ్ హాకీ గ్రౌండ్లో అజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మారథాన్ 4k రన్ను రాష్ట్ర కార్మిక శాఖామంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నడక వల్ల అనేక రోగాలు దూరమవుతాయని అన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సాయన్న, మేజర్ జనరల్ ప్రీత్ పాల్ సింగ్, సీఈఓ అజిత్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story